మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
బిఆర్ఎస్ పార్టి అవిర్బావ దినోత్సవం పురస్కరించుకుని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ గారు నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభ గ్ర్యాండ్ సక్సెస్ అయ్యంది. రామగుండం ప్రారిశ్రామిక ప్రాంతమంతా గులాభి మయంగా మరిపోయుంది. 5 వేల మంది గులాభీ సైనికులతో జిఎం కాలనీ మైదానం కిక్కిరిసిపోయుంది. సభ ప్రంగణంలో ముందుగా బిఆర్ఎస్ పార్టీ జెండాను రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ జిల్లా ఇంచార్జ్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లికి పూల మాల వేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేని అనేక సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలౌతున్నాయన్నారు. కేసీఆర్ నాయకత్వం లో ప్రతి ఇంటికి సంక్షేమం ప్రతి ముఖంలో ఆనందం నింపుతున్నరన్నారు. దేశానికే దిక్సూచిగా తెలంగాణ నిలిచిందన్నారు. "తెలంగాణలో ఆకలి చావులు, ఆత్మహత్యలు లేవనిధర్నాలు, సమ్మెలు లేకుండా సస్యశ్యామలంగా విరాజిల్లుతుందన్నారు.
విద్యా వ్యవస్థ ప్రక్షాళన జరగాలని గురుకులాలను ఏర్పాటు చేసిన నాయకుడు కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటు వరకు అదోగతి గా ఉన్న రాష్ట్రం రాష్ట్ర జిడిపి 12 నుండి 13.2 కి పెరిగి దేశ జిడిపి లో 10.3 కు తగ్గింది అంటే సిఎం కేసీఆర్ పాలన తెలుస్తుందన్నారు.
రైతు సంక్షేమానికి సిఎం ప్రాముఖ్యత ఇచ్చారన్నారు. తూర్పున ప్రవహిస్తున్న గోదావరి నీళ్ళు ఒడిసి పట్టి ఎంతో గోప్పగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి రాష్ట్రానికి నిల్లందిస్తున్న జల ప్రధాత కేసీఆర్ అన్నారు. అన్నదాతలకు సిఎం కేసీఆర్ వెన్నుముకగా మారారని రైతుల కళ్ళల్లో ఆనందం చూడడానికి రైతు బందు, రైతు బీమా, ఉచిత విద్యుత్, రుణ మాఫీ, చెరువుల పునరుద్దరణ , కల్తీ విత్తనాల నియంత్రణ, వ్యవసాయ విస్తరణ తో రైతు పక్ష పాతిగా నిలిచారు కేసీఆర్ నిలిచారన్నారు. గత ప్రభుత్వాలు రామగుండం నియోజకవర్గపై పగబట్టారని అంతర్గాం సిన్నింగ్ మిల్ ఎ పవరహౌజ్ మూసి వేశారన్నారు. తాము రామగుండం ఎమ్మెల్యే గా గెలిచిన నాటి నుండి
రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో ముందుకు తీసుకువేళ్తున్నమని చెప్పారు. రామగుండం ప్రజల దశాబ్దాల కళ అయున మెడికల్ కళాశాలను సిఎం కేసీఆర్ ను ఒప్పించి మెప్పించి ఎర్పాటు చెయుంచామన్నారు. వైద్య కళాశాల ఎర్పాటుతో కార్ఫోరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. గోదావరిఖని పట్టణంలో సివిల్ జడ్జి కోర్టు ఎర్పాటు చేయుంచామన్నారు.
ఈ ప్రాంత ప్రజలు రిజిస్టర్ ల కోసం పెద్దపల్లికి వెళ్లాల్సి రావడం వారికి అర్దికంగా ప్రయాణ సమాయాన్ని తగ్గించేందుకు రామగుండం నియోజకవర్గానికి సబ్ రిజిస్టర్ కార్యాలయం తీసుకువచ్చామన్నారు. లింగపూర్ కుందనపల్లి వీలీన గ్రామాలకి విముక్తి కల్గించామని, ఎన్నో ఎళ్లుగా పెండుంగ్ లో ఉన్న కుందనపల్లి రైల్వే ఓవర్ బిడ్జిని పనులు ప్రారంభించామని చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేసిందని ఇక్కడి రైతులు సాగునీరు అందించలేదన్నారు. రామగుండం నియోజకవర్గానికి పంట పోలాలకు సాగునీరు అందించేందుకు బ్రాహ్మణపల్లి వద్ద 80 కోట్లతో లిప్ట్ ఎర్పాటు చేశారని 27 ఎల్, 16 ఎల్ ద్వారా ప్రతి పోలాని సాగునీరు అందించడం జగుతుందన్నారు. 6500 మందికి కళ్యాణ లక్ష్మి షాదిముభారక్ పధకం ద్వారా ఓక్కో కుటుంభానికి ప్రభుత్వం ద్వారా 1లక్ష నూట పదహారు రూపాయలు అందించామన్నారు. నియోజకవర్గం లోని అవ్వలకు వితంతులకు ఒంటరి మహిళలకు వికలాంగులకు 28 వెల మందికి ఆసరా ఫించన్లు అందించడఁ జరుగుతుందన్నారు.
రామగుండం నియోజకవర్గం లో తాము చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు.. "సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నరని అన్నారు. నిత్యం 18 గంటలు ప్రజ సేవకే యమ జీవితం అంకితం చేశామని 2018 ఎన్నికల సమయంలో నాకు సంజీవిని అందించిన నా ప్రజల కోసం ఎంతాటి త్యాగానికైనా సిద్దమని నా బలం బలగం నా జనమేనని నాకు ప్రజలిచ్చిన ధైర్యంతో రామగుండం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు.*అనంతరం 18 అంశాలతో పట్టణ ప్రగతి..
సింగరేణి పై సమస్యల పై
పెరిగిన ధరల మీద
పార్లమెంట్ లో అంబేడ్కర్
మహిళా సంక్షేమం
సచివాలయం కు అంబేడ్కర్ పేరు
గురుకుల పాఠశాల
పల్లె ప్రగతి
రైతు సంక్షేమం
బిసి సంక్షేమం
ఎస్టీ
ఉద్యోగ అవకాశాలు
ముస్లిం మైనారి
ఆసరా ఫించన్ కళ్యాణ లక్ష్మి షాదిముభారక్ పధకాలపై సిఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మాణాలు ప్రవేశపెట్టి అమెాదించారు.
ఈ కార్యక్రమం లో ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు, అంతర్గం జడ్పిటిసి ఆముల నారాయణ, ఎంపీపీ దుర్గం విజయ, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మూల విజయ రెడ్డి టిబిజికఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య చిరుమల్ల రాకేశ్ వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి, ఎర్రం స్వామి పాలకుర్తి మండల అధ్యక్షులు ఇంజపూరి నవీన్, అంతర్గ మండల అధ్యక్షులు తిరుపతి నాయక్, కార్పొరేటర్లు సాగంటి శంకర్ ఇంజపురి పూలెందేర్, కుమ్మరి శ్రీనివాస్, బోడ్డు రజిత రవీందర్ నీల పద్మ గణేష్ బాల రాజ్ కుమార్, పెంట రాజేష్, కన్నూరి సతీశ్ కుమార్ దొంత శ్రీనివాస్, దాత శ్రీనివాస్,కోమ్ము వేణుగోపాల్ జంగపల్లి సరోజన కలువల శిరీష సంజీవ్, కల్వచర్ల కృష్ణవేణి, రమణ రెడ్డి జనగామ కవితా సరోజిని, పొన్నం విద్యా-లక్ష్మణ్, జెట్టి జ్యోతి రమేష్, రాకం లతా దామోదర్, బాదె అంజలి దేవి, వేగోళపు రమాదేవి- గంగ శ్రీను శంకర్ నాయక్ తాళ్ల అమృతమ్మ రాజయ్య శివకుమార్ జంజర్ల మౌనిక జే.వి రాజు పాముకుంట్ల భాస్కర్ మేకల సదానందం కో ఆప్షన్ మెంబెర్లు రఫిక్, వంగ శ్రీనివాస్ గౌడ్, చెరుకు బుచ్చిరెడ్డి, తస్నీమ్ భాను- జహీద్ పాషా, తానిపర్తి విజయ లక్ష్మి సర్పంచ్ లు ధర్మాజి కృష్ణా తుంగపిండి సతీష్ ధరని రాజేష్ స్వామి బండారి ప్రవీన్ రవీందర్ మేరుగు కోల్లురి సత్య సతీష్ వేణుగోపాల్ రావు మల్లేత్తుల శ్రీనివాస్ కొల లత లక్ష్మిపతి పోశం నాయకులు పిటి స్వామి,తోడేటి శంకర్ గౌడ్ పర్లపల్లి రవి, దీటి బాలరాజు చెప్యాల రామారావు నారాయణదాసు మారుతి, మాదాసు రామ మూర్తి అయులి శ్రీనివాస్ అల్లం రాజన్న మామిడాల ప్రభాకర్ శ్రీనివాస్ రెడ్డి అమరేందర్ నడిపెల్లి మురళీదర్ రావు తానిపర్తి గోపాల్ రావు అచ్చే వేణు చెలకలపల్లి శ్రీనివాస్ గండ్ర దామెాదర్ రావు నూతి తిరుపతి మేతుకు దేవరాజ్ మేడి సదయ్య గౌస్ పాషా తోకల రమేష్ పిల్లి రమేష్ అనుముల కళావతి సమ్మారావు మండ రమేష్ చల్లా రవీందర్ రెడ్డి గొపు అయులయ్య యాదవ్ చల్లగురుగుల మెగిళి మేకల పోశం బెంద్రం రాజిరెడ్డి కుమ్మరి శారదా దోమ్మెటి వాసు భాస్కర్ సాగర్ కొల సంతోష్ కోప్పు రాజేశం ఎదులపూరం వెంకటేష్ జనగామ నర్సయ్య మెహిద్ సన్ని శ్రీనివాస్ రెడ్డి సంధ్యా రెడ్డి దాసరి ఎల్లయ్య ఇరుగురాళ్ల శ్రావన్ మేకల అబ్బాస్ మామిడాల రాము భూరుగు వంశీకృష్ణ మధుకర రెడ్డి గుంపుల ఓదేలు రాములు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు