ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
విద్యుత్ సంస్థలో జరుగుతున్న పరిణామాల దృశ్య 25.04.2023 రోజు నుండి జరిగే సమ్మెను నిర్వీర్యం చేయాలని యాజమాన్యం ఒక కుట్ర పూరిత వాతావరణ చేయడం ఒక దుర్మార్గమైన చర్య అని మా కంపనీ నాయకులను h.82 యూనియన్ ప్రధాన కార్యదర్శి అల్లావుల రాము Npdcl కంపనీ కార్య నిర్వహణ అధ్యక్షులు నాగుల తిరుపతిరెడ్డి వరంగల్ జిల్లా అధ్యక్షులు గడ్డం ప్రభాకర్ జిల్లా సెక్రటరీ N. రాజేంద్రప్రసాద్ ధనుష్ నాయకులు యల్లాసురేందర్ రెడ్డి, మోత్కురికోటి,యాకుబ్ పాషా,బాల కృష్ణ రవి చెన్నారావు రామకృష్ణ లను కాన్సెలింగ్ పేరట Npdcl Apts విజిలెన్స్ ci కార్యాలయం వరంగల్ లో పగలంత కూర్చోబెట్టి సుభేదారి పోలీస్ స్టేషన్ కు సాయంత్రంపోలీస్ జీప్ లో తరలించి స్టేషన్లో బై నుండోవర్ కేసులుపెట్టి సమ్మెను నీరుకార్చే విధంగా భయబ్రాంతులకు గురి చేసి 23 తేదీ రాత్రి వొదిలి పెట్టడం ఒక దుర్మమైన చర్య అని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ ఎన్ పి డి. సి.యల్ కంపనీ కార్యనిర్వహన అధ్యక్షులు నాగుల తిరుపతిరెడ్డి తెలియజేశారు. ఎన్ని కేసులు పెట్టి ఎస్మా ప్రయోగించిన ఈ నెల25తేదీ నుండి జరిగే సమ్మెను ఏదో విధంగా ఎంత నిర్బంధం చేసిన కొనసాగించాలని అన్నారు. జూనియర్ లైన్ మెన్స్ ఆన్ మెన్ గ్యాంగ్ కార్మికులు, ఆర్టిజన్ ఉద్యోగులు ట్రాన్స్కో&జెన్కో కార్మికులు సమ్మెలో పాల్గొనాలని తెలియ చేశారు.
Post A Comment: