పెద్దపల్లి.గోదావరిఖని.డిసెంబర్.22(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ)రామగిరి మండలం.ముస్త్యాల గ్రామ నూతన పంచాయితీ పాలకవర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.పంచాయితీ సెక్రెటరీ అషీయా నిశాత్ ఆధ్వర్యంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన స్పెషల్ ఆఫీసర్ అరవింద్ సర్పంచ్.ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.సర్పంచ్ సుంకరి మహేష్.ఉపసర్పంచ్ బాసినేని వినోదరావు.వార్డు సభ్యులు నీలం శ్రీనివాస్.గోశిక విజయ్ కుమార్.సుందిళ్ల శారద.డేగ సందీప్ కుమార్.గోశిక రాజనర్సు.సుందిళ్ల కనకతారా.గుమ్మడి మల్లయ్య లతో ప్రమాణ స్వీకారం చేయించారు.పంచాయతీ సెక్రెటరీ వారిని పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు.అనంతరం పాలకవర్గం కొలువుదీరింది ప్రజా సమస్యలను తీర్చగలమని గ్రామ ప్రజల సమక్షంలో ప్రమాణం చేశారు.ఈసందర్భంగా కొందరు ప్రోటోకాల్ ను ధిక్కరించి!..వాళ్లే ప్రజాప్రతినిధులుగా!.అధికారుల!..అన్నట్టు వ్యవహరించారు?.ఎవరిని ఎవరు ఎందుకు సత్కరిస్తాన్నారో అర్థంగాని పరిస్థితి గందరగోళం.!.చూసేవారు ఇదేమి పద్ధతి అంటూ అసహనంవ్యక్తం...చేస్తూ ఆశ్చర్యపోయారు!.టూటౌన్ పోలీస్ వారు బందోబస్తు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు.పంచాయతీ సెక్రెటరీ అషీయ నిషాత్,కారోబార్ ఎలుకటూరు శంకర్.సిహెచ్ఓ క్వాలిటీ మేనేజర్ రూప.హెడ్మాస్టర్ రాజేందర్.ఏఎన్ఎం.ఆశా వర్కర్.అంగన్వాడి టీచర్.విద్యుత్ శాఖ వారు..బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పుట్ట రాజన్న.వికలాంగుల రాష్ట్ర నాయకులు కన్నం స్వామి.గ్రామపంచాయతీ సిబ్బంది.పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బాసినేని సత్యనారాయణరావు.పార్టీ నాయకులు కార్యకర్తలు.సాదుల సందీప్.శేఖర్.బొడ్డుపెళ్లి రవీందర్.రౌతు రమేష్-రేణుక. మచ్చ రవీందర్. భాసినేని రవీందర్రావు..సోలార్ కంపెనీ అధికారులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు...


Post A Comment: