పెద్దపల్లి,మంథని,అక్టోబర్17(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ)మంథని మండలం లక్కేపూర్ గ్రామంలో కొంతం శ్రీనివాస్ కాలు ప్యాక్చర్ ఆఐ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న శ్రీనివాసును,.గురువారం,అదే గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న కూర బుచ్చక్క-రాజయ్య దంపతులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకొని ధైర్యంగా ఉండాలని చెప్పినారు,మంథని పట్టణంలోని గొల్లగూడెంలో పరిషవేన మల్లయ్య ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి మృతుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన,మంథని నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్,వారివెంట పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు ఉన్నారు...
Post A Comment: