పెద్దపల్లి:11:24:వేడిగడ్డటీవీlన్యూస్ ఛానల్:మతం మరియు మరియు మతోన్మాదం పైన,జై భారత్ వైఖరి అనే అంశంపై జరిగిన సమావేశ సదస్సు స్వయం,శ్రీకర్ణ మేద సదస్స,మతం-మతోన్మాదం అంశాలపై జైభారత్ అనుసరిస్తున్న వైఖరి,తీసుకుంటున్న నిర్ణయాల పట్ల సప్రమాణ వివరణలతో జైభారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి,విజయవిహారం పత్రికా సంపాదకులు,హిందుస్ ఫర్ ప్లూరాలిటి,& ఈక్వాలిటీ,జాతీయ ప్రధాన కార్యదర్శియైన ఖదిజ్ఞాసి యోధ విజయవిహారం రమణమూర్తి సుదీర్ఘమైన ప్రసంగం చేశారు.ఈ ప్రసంగంపై సభలోని ప్రతినిధులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.పలువురి స్పందనల అనంతరం రమణమూర్తి స్పందించారు,సమావేశస్వ.త్రి.మే.స-2024 ఉద్యమ నిర్మాణాన్ని బలపరిచేందుకు-స్వయం,త్రికరణ,మేధోమథన,సమీక్షా మతాలు వాటి పై సమాలోచన  

(మార్చి11,12,13,2024,మూడు రోజులపాటు హైదరాబాద్) ఎల్బీనగర్లోని ఎమ్మెస్ సలీం ప్రాంగణంలో సోమవారం నాడు రమణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన సమావేశం సమాలోచన సమావేశం,మొదటిరోజు దిగ్విజయంగా జరిగింది,అనంతరం విజయవిహారం రమణమూర్తి రచించిన పుస్తకం ఏ కారణం వల్ల ఆర్ఎస్ఎస్ ని వ్యతిరేకిస్తున్నామో,అదే కారణం వల్ల,జమాతే ఇస్లామీ నీ.వ్యతిరేకిస్తున్నాo!అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు,ఈ సమావేశానికి నాలుగైదు రాష్ట్రాల నుంచి,పెద్దపల్లి,కరీంనగర్ మంచిర్యాల,వరంగల్,ఖమ్మం జిల్లాల నుండి,నాయకులు పాల్గొన్నారు...

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: