పెద్దపల్లి:మంథని:నవంబర్21,మేడిగడ్డటీవీన్యూస్ మంథని.నియోజకవర్గంలో రోజురోజుకు పెరుగుతున్న గులాబీ సైన్యం రత్నాపూర్ గ్రామపంచాయితీ రాం నగర్ కు చెందిన వార్డ్ మెంబర్ కుంట సదాలక్ష్మి,బీజేపీ యువ నాయకులు కుంట చక్రీ ఆధ్వర్యంలో 100 మంది భీఆర్ఎస్ పార్టీలో చేరారు,కల్వచర్ల గ్రామపంచాయితీ గోకుల్ నగర్ కు చెందిన100మంది భీఆర్ఎస్ పార్టీలోకిరాగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పుట్ట మధు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్న నేతలుమంథని గడ్డపై గులాబీజెండాఎగురడం ఖాయమే అంటున్నారు2014 అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఈసారి జరిగే అసెంబ్లీఎన్నికల్లో మంథని.నియోజకవర్గంలో కారు రోజుకు..కాంగ్రెస్ కుదేలు!.మంథని నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి నిత్యం బారీగా చేరికలు జరుగుతూనే ఉన్నాయి.కాంగ్రెస్ పార్టీకి చెందిన తాజా,మాజీ ప్రజాప్రతినిదులు గులాబీగూటికి చేరుతున్నారు.రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖామయని సర్వేలన్నీ చెప్తున్న క్రమంలో చేరికల పర్వం జోరుగా సాగుతోంది.బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అభ్యర్థత్వాన్ని బలపరుస్తూ ఆయన గెలుపే లక్ష్యంగా వందల సంఖ్యలో ఆయా పార్టీల నాయకులు,కార్యకర్తలు గులాబీ దళంలో చేరుతున్నారు.మంథని,ముత్తారం,రామగిరి,కమాన్పూర్ మండలాలతో పాటు తూర్పు మండలాల్లో కారు దూసుకెళ్తుంటే హస్తం బేజారవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.గత నెల రోజుల క్రితం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ ప్రజాఆశీర్వాద పాదయాత్ర విశేషస్పందన రాగా,ఈ నెల 07న మంథనిలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగసభ రాజకీయ సమీకరణాలను తారుమారు చేసింది.ముఖ్యమంత్రి చేసిన ఆసక్తికర మాటలు బహుజనుల్లో ఆలోచింప జేసింది.ఈ క్రమంలో బహుజనవర్గాలకు చెందిన ప్రజాప్రతినిదులు,నాయకులు,కార్యకర్తలు ఆయా పార్టీలను వీడి బీఆర్ఎస్లో చేరుతున్నారు.మంగళవారం రామగిరి మండలం రాంనగర్ లో వార్డ్ మెంబర్ కుంట సదాలక్ష్మి,చక్రీ ఆధ్వర్యంలో 100 మంది,గోకుల్ నగర్ కు చెందిన100మంది యువకులు,మహిళలు,పెద్దఎత్తన బీఆర్ఎస్ పార్టీలో చేరారు.పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.తొమ్మిదేండ్లుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం,సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృధ్ది సంక్షేమ పథకాలతో పాటు మంథనిలో ఎమ్మెల్యేగా జెడ్పీ చైర్మన్గా పుట్ట మధూకర్ చేసిన అభివృధ్ది,సేవలను గుర్తించి బీఆర్ఎస్పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు.ఈ చేరికల కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: