పెద్దపల్లి:గోదావరిఖని,నవంబర్,16,మేడిగడ్డటీవీన్యూస్,రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలదృష్ట్యా,ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ప్రశాంతమైన వాతావరణంలో ఫ్రీ అండ్ ఫేర్ ఎన్నికలు జరిగేందుకు ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా,హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా,ఎన్నికలను ప్రభావితం చేసే,ప్రజలను ప్రలోభాలకు గురిచేసే మద్యం,డబ్బు,వస్తువుల అక్రమ రవాణాకు అవకాశం లేకుండా శాంతియుతంగా జరిగే విధంగా కట్టుదిట్టమైన ముందస్తు భద్రత చర్యలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోనీ పెద్దపల్లి,మంచిర్యాల జోన్ పరిధిలోనీ బస్ స్టాండ్స్,రైల్వే స్టేషన్స్,లాడ్జ్ లను,వాహనాలను ఆకస్మికంగా తనిఖీలు విస్తృతస్థాయిలో వాహన తనిఖీలు నిర్వహించిన,రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి(డిఐజి) ఆదేశాల మేరకు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.ఎన్నికలు ముగిసే వరకు ఈ ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయన్నారు,ఎన్నికల నియమావళి ఉల్లంఘించి అక్రమ రవాణాకు పాల్పడిన,మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నియమాలు అతిక్రమించిన ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.నిష్పక్షపాతంగా,పారదర్శకంగా,ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడడమే పోలీస్ శాఖ పని అన్నారు.ఈ తనిఖీల్లో
Post A Comment: