పెద్దపల్లి:రామగుండం:నవంబర్:16:(మేడిగడ్డటీవీన్యూస్):రామగుండం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి సోమారపు సత్యనారాయణ 45,46 వ డివిజన్ కాకతీయ నగర్,ఎన్టీఆర్ నగర్,ద్వారకానగర్ ఇంటింటి ప్రచారం కొనసాగించారు,మండల అధ్యక్షుడు తుమ్మల చంద్రశేఖర్ గౌడ్,కమల్ గౌడ్,బలికొండ రాకేష్,రేగుల కుమార్,లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము నిర్వహించారు,ఈ బస్తి బాట కార్యక్రమంలో సోమారపు సత్యనారాయణ మాట్లాడరు.ఒకప్పుడు ఈఎన్టీఆర్ నగర్ కాకతీయనగర్ ఏవిధంగా ఉండేదో మీ అందరికి తెలుసు నేను అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రతి గల్లి గల్లికి సిసి రోడ్లు,వీధి దీపాలు,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వేసి ఈ కాలనీని సుందరంగా తీర్చిదిద్దానని,24 గంటలు మంచి నీటి సౌకర్యం కల్పించాలని,నేను స్వతంత్ర అభ్యర్తిగా పోటీ చేస్తున్నానని నాకు వజ్రం గుర్తు వచ్చిందని గతంలో నన్ను ఎలా గెలిపించారో మీరు,తిరిగి అసెంబ్లీకి పంపించాలని,ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే.ఇక్కడ ఉన్న యువతి,యువకుల భవిష్యతు బాగుండాలి అంటే, రామగుండం ప్రజలు వజ్రాన్ని గెలిపంచి మరొకసారి అసెంబ్లీకి పంపించాలని తెలిపారు,ఈ కార్యక్రమంలో సోమారపు అరుణ్-లావణ్య,మాజీ మేయర్ రాజమణి,కుసుమ,మాజీ కార్పొరేటర్లు పిడుగు కృష్ణ,కోదాటి ప్రవీణ్,వడ్లూరి రవి,రవి నాయక్,కిషన్ రావు,వీరన్న,పత్తి సంజీవ్,సుభాష్,నారాయణ రెడ్డి,బిక్షపతి దీటి వెంకటస్వామి,చంద్రశేఖర్ గౌడ్,సంపంగి శ్రీనివాసు,కమల్ గౌడ,రాజుడేవిడ్,రాయ మల్లు,రమణారెడ్డి,సురేష్ అడ్వకేట్ సురేష్,రాయాలింగు,పాశంరాజు,వీరేశం,సునిల్,సురెందరు,అరవిందు,కిషోర్,సురేష్,రాకేష్ వాసు,కృప,శ్యామ్ రాజ్,రవి,నిఖిల్,యశ్వంత్,ప్రకాష్,కార్తీక్,వరుణ్,సంపత్,రాజు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: