ముఖ్య సంచాలక్ అనపర్తి సాయి తేజ
హైదరాబాద్,బీజేపీ కార్యాలయ
కేంద్ర మంత్రివర్యులు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ శ్రీ గడ్డం వివేక్ గారు మరియు మాజీ మంత్రివర్యులు, బీజేపీ పార్టీ చేరికల కమిటీ అధ్యక్షులు శ్రీ ఈటెల రాజేందర్ , ఎంపీ శ్రీ లక్ష్మణ్ పిలుపు మేరకు మంథని నియోజకవర్గంలో హత్య రాజకీయాలు, అక్రమాలకు తావు లేకుండా రూపు మాపడానికి మంథని నియోజకవర్గంలో నూతన రాజకీయ ఒరవడికి నాంది పలకడానికి ఈ రోజు మంథని నియోజకవర్గానికి చెందిన చల్లా నారాయణ రెడ్డి మరియు వారి అనుచరులు, ప్రజాప్రతినిధులు దాదాపు ఈ 300 మందితో ఈ రోజు భారత జనతా పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరడం జరిగింది.


Post A Comment: