ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పుల్లా కరుణాకర్ బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకుకొని పుష్పాగుచ్చాలను అందజేశారు. అనంతరం ఇరువురు అధికారులు పలు అంశాలపై చర్చించారు.
Post A Comment: