మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని 

30/05/2023 రోజున ఉదయం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కు శ్రీకారం చుట్టారు బీజేపీ పార్టీ సీనియర్ నేతలు గుజ్జుల రామకృష్ణ రెడ్డి, మరియు కాసిపేట లింగయ్య, కౌశిక హరి . కావున రైతులు, రైతు  శ్రేయోభిలాషులు,బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అధిక  సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: