మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని
30/05/2023 రోజున ఉదయం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కు శ్రీకారం చుట్టారు బీజేపీ పార్టీ సీనియర్ నేతలు గుజ్జుల రామకృష్ణ రెడ్డి, మరియు కాసిపేట లింగయ్య, కౌశిక హరి . కావున రైతులు, రైతు శ్రేయోభిలాషులు,బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Post A Comment: