చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు

రెండో విడత కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం లోని 13 వ వార్డు బి ఈ డి కళాశాల ఆవరణలో స్థానిక

కౌన్సిలర్ సుల్తాన్ రాజు చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సుల్తాన్ రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సి ఎం కే సి ఆర్ పేదల పాలిట పెద్దన్నలా అంధత్వం తో ఎవరూ బాధపడ కూడదు అనే సంకల్పం

| తో నే కంటి వెలుగు కార్యక్రమం చేపట్టడం జరిగిందని కంటి వెలుగు కార్యక్రమంతో ఇంటి వద్దకే వైద్య సేవలు అందిస్తూ అందత్వాన్ని నిర్మూ లిస్తున్నారని ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కౌన్సిలర్ కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు.. కాటం రాజు, ఎస్ జయంత్,

| కే. సౌజన్య, పీ హెచ్ ఎన్ శశికళ, నాగరాజు, బి ఆర్ ఎస్ యువజన సంఘం అధ్యక్షుడు తోర్పునూరి నర్సింహా గౌడ్, ఏ ఎన్ ఎం లు కృష్ణవేణి, అంగన్వాడీ టీచర్లు పారిజాత, ఆశావర్కర్లు పద్మశ్రీ, ఫరాహత్, మంగ విజయ స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం* *చేసుకోవాలి* 


 చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్


 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు

రెండో విడత కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం లోని 13 వ వార్డు బి ఈ డి కళాశాల ఆవరణలో స్థానిక

కౌన్సిలర్ సుల్తాన్ రాజు చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సుల్తాన్ రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సి ఎం కే సి ఆర్ పేదల పాలిట పెద్దన్నలా అంధత్వం తో ఎవరూ బాధపడ కూడదు అనే సంకల్పం

| తో నే కంటి వెలుగు కార్యక్రమం చేపట్టడం జరిగిందని కంటి వెలుగు కార్యక్రమంతో ఇంటి వద్దకే వైద్య సేవలు అందిస్తూ అందత్వాన్ని నిర్మూ లిస్తున్నారని ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కౌన్సిలర్ కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు.. కాటం రాజు, ఎస్ జయంత్,

| కే. సౌజన్య, పీ హెచ్ ఎన్ శశికళ, నాగరాజు, బి ఆర్ ఎస్ యువజన సంఘం అధ్యక్షుడు తోర్పునూరి నర్సింహా గౌడ్, ఏ ఎన్ ఎం లు కృష్ణవేణి, అంగన్వాడీ టీచర్లు పారిజాత, ఆశావర్కర్లు పద్మశ్రీ, ఫరాహత్, మంగ విజయ స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: