మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాలలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాల మేరకు శివ గార్డెన్ లో రామగుండం నియోజకవర్గ ముఖ్య నాయకులతో బూత్ సశక్తీకరన్ కార్యక్రమం అంతర్గం మండలం జనరల్ సెక్రటరీ బోడగుంట సుభాష్ అధ్యక్షతన *బిజెపి రాష్ట్ర నాయకులు,మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ ఛైర్మెన్ సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా విస్తరక్ సురేష్, అసెంబ్లీ ఇంచార్జి ఆరుముళ్ల పోచం
హాజరయ్యారు.ఈసందర్బంగా సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ బీజేపీ ని అధికారంలోకి తీసుకు రావలన్నదే ముఖ్య ఉద్దేశమన్నారు.అదేవిదంగా బూత్ స్థాయి కమిటీలు పూర్తిస్తాయిలో నిర్వహించి శక్తి కేంద్ర మీటింగ్ లు విడతల వారీగా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కార్యకర్త హాజరయ్యేవిధంగా ప్రజలకు బీజేపీ భరోసా ఇస్తుందని ధైర్యాన్ని వారిలో నింపాలన్నారు.మోడీ నాయకత్వం లో రాష్ట్రం లో మనం పొందుతున్న సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు వివరించాలని అన్నారు. ప్రపంచంలో అపార మేధావి నరేంద్ర మోడీ అని ప్రపంచ దేశాలే స్పష్టం చేశాయన్నారు. నరేంద్ర మోడీ లాంటి నాయకున్ని ఇదివరకు ఎప్పుడూ మనం చూడలేదని రానున్న రోజుల్లో ఒక తిరుగులేని శక్తిగా రూపుదిద్దుకుంటున్నా నరేంద్ర మోడీని చూసి మనం గర్వపడాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర మహిళా మోర్ఛ కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ sc మోర్చా కార్యవర్గ సభ్యులు కోదటి ప్రవీణ్,కార్పొరేటర్ ఎం.కిషన్ రెడ్డి,బిజెపి సీనియర్ నాయకురాలు మాతంగి రేణుక, మహిళా మోర్చా అధ్యక్షురాలు కుసుమ,
అమరేశ్వర్ రావు,మండల అధ్యక్షులు,మండలం జనరల్ సెక్రటరీ లు,శక్తి కేంద్రం అధ్యక్షులు,బూత్ స్థాయి నాయకులు,అల్ప విస్తరక్ లు, మహిళ మోర్చా సభ్యులు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: