మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
విందు అనంతరం రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ ఇది పవిత్రమైన ఉపవాస దీక్ష కాలం, ఆ అల్లా దృష్టిలో పేద, ధనిక అనే తేడా లేకుండా అందరు సమానమే అని ఒకరికొకరు గౌరవించు కోవాలి అని అల్లా దృష్టిలో అందరు సమానమే నని ప్రతి ముస్లిం సోదరుణ్ణి మనస్ఫూర్తిగా అలయ్ బలయ్ తీసుకుని వారికి అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో రామగుండం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇదునూరి హరిప్రసాద్ మైనార్టీ నాయకులు అక్తర్ పాషా, షేక్ సాబీర్,పొన్ను,హైమధ్ పాషా, అలీం భాయ్, వాజిద్ ,అజాం అబ్బు, చోటు భాయ్, ప్రేమ్ , బొద్దుల శంకర్ , రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: