మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రైతుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్
రామగుండం ఓసీపీ 4 ప్రభావిత ప్రాంత రైతులైన రామగుండం పాముల పేట లింగాపూర్ గ్రామాల పరిధి లోని భూములను గతంలో సింగరేణి కి త్యాగం చేసి ఉపాదిని కోల్పోయి ఎటువంటి పునరావాసం కల్పించకున్న రైతులు సర్వస్వము కోల్పోయి వారి మిగులు భూములు కూడా దున్నుకోనీయకుండా వ్యవసాయం సాగు చేసుకోనీయకుండా సింగరేణి వారు ఖనీలు పాతుతుంటే మేమేలాగయ్య వ్యవసాయం చేసేది అని వారి ఆవేదనను మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ కు విన్నవించుకున్న మరుక్షణమే మీకోసం నేనున్నా అని సిoగరేణి GM తో మాట్లాడి పూర్తిగా రైతులు మీకే వారి భూములను అప్పగించారు మిగిలిన భూమిలో కూడా మీరు ఖనీలు పాతుతుంటే వారేలా బ్రతికేది అని మీరు రైతులతో సమన్వయంతో ముందుకెళ్లాలని రైతుల భూములను వారికే అప్పగించాలని తెలియజేయడం జరిగింది లేని పక్షంలో నేను రైతుల పక్షాన నిలబడి పోరాటం చేయాల్సి వస్తుందని పరిస్థితి అంతవరకూ రానివ్వొద్దని కాంగ్రెస్ పార్టీ రామగుండము నియోజక వర్గం ఇంచార్జ్ మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ సింగరేణి gm తో మాట్లాడటం జరిగింది..
Post A Comment: