చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ రామకృష్ణ దేవాలయంలో 10వ రోజు నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా వీరమల్ల దాసు గౌడ్
నిర్మల దంపతులు అయ్యప్ప మాలదారులకు అన్నదానం చేశారు. ఈకార్యక్రమం లో గురు స్వాములు చెరుకు అశోక్ గౌడ్, చెవగోని మహేష్ గౌడ్, తొర్పునూరి నరసింహ గౌడ్, స్వాములు కళ్లెం నాగరాజు గౌడ్, బత్తుల మల్లేష్ గౌడ్, మల్లేష్ చారి, ఐతగోని శ్రీను, మారగొని గణేష్, పబ్బు శ్రీకాంత్, మలిగే రవి, పాశం భరత్, చిలువేరు రాజు, శేఖర్, మీసాల శ్రీకాంత్, నాగరాజు, బొట్ల ప్రవీణ్పాల్గొన్నారు.

Post A Comment: