చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ రామకృష్ణ దేవాలయంలో ఏడవ రోజు నిత్య అన్నదాన
కార్యక్రమంలో భాగంగా అన్నదాత పబ్బు వెంకటేష్ గౌడ్, జ్యోతి దంపతుల కుమారుడు శ్రీ హన్స్ గౌడ్ జన్మదిన సందర్భంగా అన్నదానంనిర్వహించారు. ఈకార్యక్రమంలో గురు స్వాములు చెరుకు అశోక్ గౌడ్, చెవగోని మహేష్ గౌడ్, తొర్పునూరి నరసింహ గౌడ్, కళ్లెం
నాగరాజు గౌడ్, బత్తుల మల్లేష్ గౌడ్, మల్లేష్ చారి, ఐతగోని శ్రీను, మారగొని గణేష్, పబ్బు శ్రీకాంత్, మలిగే రవి, పాశం భరత్, చిలువేరు రాజు, మార్గం శేఖర్, మీసాల శ్రీకాంత్, నాగరాజు, బొట్ల ప్రవీణ్ పాల్గొన్నారు.

Post A Comment: