చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
గాయత్రికళాశాల చౌటుప్పల్ డిగ్రీ లో డిగ్రీ రెండవ,మూడవ సంవత్సరవిద్యార్థిని విద్యార్థులుఅందరూ కలిసిమొదటి సంవత్సర విద్యార్ధులకు జయశ్రీ
గార్డెన్ లో ఫ్రెషేర్స్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భముగా కళాశాల చైర్మెన్ బండారు
మయూర్ రెడ్డి, కరస్పాండెంట్ భీమిడి సుభాష్ రెడ్డి, ప్రిన్సిపాల్ చెన్నగోని ఆంజనేయులు, అధ్యపకబృందం, మరియు విద్యార్థిని విద్యార్థులుbపాల్గొన్నారు.. ఈప్రిపేర్స్ పార్టీని ఉద్దేశించి. కళాశాల కరస్పాండెంట్ విద్యార్థులని బాగా చదువుకోవాలని, ఆటల్లో బాగా రాణించాలని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని మంచి భవిష్యత్తు ఏర్పరుచుకోవాలని విద్యార్థులు అంత క్రమశిక్షణ తో ముందుకు వెళ్లాలని తెలియజేసారు. అలాగే ప్రెషర్స్
పార్టీ కార్యక్రమంలో విద్యార్థులు వారి డాన్సులతో, పాటలతో, ఉపన్సాసాలతో అందరిని అలరించారు...
Post A Comment: