చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ
రామకృష్ణ దేవాల యంలో 15వ రోజు నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా తాటిపాముల శివకృష్ణ పవిత్ర దంపతులు అయ్యప్ప మాలదారులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు చెరుకు అశోక్ గౌడ్,చెవగోని మహేష్ గౌడ్, తొర్పునూరి నరసింహ గౌడ్, స్వాములు
కళ్లెం నాగరాజు గౌడ్, బత్తులమల్లేష్ గౌడ్, మల్లేష్ చారి, ఐతగోని శ్రీను, మారగొని గణేష్, పబ్బు శ్రీకాంత్,మలిగే రవి, పాశం భరత్, చిలువేరు రాజు, మార్గం శేఖర్, శ్రీకాంత్, నాగరాజు,బొట్ల ప్రవీణ్ పాల్గొన్నారు.
Post A Comment: