చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ రామకృష్ణ దేవాలయంలో 17వ రోజు నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా కట్ట యాదగిరి కన్య స్వామి అయ్యప్ప మాలదారులకు అన్నదానం చేశారు. ఈకార్యక్రమంలో గురు స్వాములు చెరుకు అశోక్ గౌడ్, చెవగోని మహేష్ గౌడ్, తొర్పునూరి నరసింహగౌడ్, స్వాములు కళ్లెం నాగరాజు గౌడ్, బత్తుల మల్లేష్ గౌడ్, మల్లేష్ చారి, ఐతగోని శ్రీను, మారగొని గణేష్, పబ్బు శ్రీకాంత్, మలిగే రవి, పాశం భరత్, చిలువేరు రాజు, మార్గం శేఖర్, మీసాల శ్రీకాంత్, నాగరాజు, ప్రవీణ్ పాల్గొన్నారు.
Post A Comment: