ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
అక్టోబర్ 1 న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వరంగల్ పర్యటన చేయనున్నారు.
పర్యటనలో భాగంగా సిఎం కేసిఆర్ శనివారం ఉదయం 9 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు.
ఉ 11.15 గంటలకు వరంగల్ ములుగు రోడ్డులో ఉన్న ప్రతిమ హాస్పిటల్ కు చేరుకుంటారు.
తరవాత ప్రతిమ రిలీఫ్ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం చేస్తారు.
స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వరంగల్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ కు బయలుదేరుతారు.
Post A Comment: