మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల పరిధిలోని పొట్యాల ఇసంపేట గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పొలం బాట చేపట్టిన మనాలి రాజ్ ఠాకూర్, ఈ సందర్భంగా రైతు కూలీల సమస్యలు తెలుసుకుని రైతన్నల పెద్ద బిడ్డగా మీకు మేము ఏ సమస్య వచ్చినా వెంట ఉంటామని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గానికి చెందిన రైతు కూలీలందరికీ సంక్షేమ పథకాలతో పాటు ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మెరుగు పోచం, కో ఆర్డినేటర్ గాదె సుధాకర్, కొత్తపల్లి రాజు, దాసరి శ్రీనివాస్, తోకల శంకర్, తోకల దామోదర్, దారవేణి సాయి, బాకీ నగేష్, బాకీ మల్లయ్య, గుమ్ముల శంకర్,తదితరులు ఉన్నారు..
Post A Comment: