పెద్దపల్లి:గోదావరిఖని:ఫిబ్రవరి:7:మేడిగడ్డటీవీ న్యూస్ ఛానల్:పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్,గోదావరిఖని తిలక్ నగర్ చౌరస్తాలో నిత్యం ఆవులు(గోమాతలు) రోడ్లపైనే తిరుగుతూ పడుకోవడంతో వాహనదారులు.బాటసారులు అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నామని వాపోతున్నారు.ఇవి నిత్యం ఇలా ఎందుకు ఉంటున్నాయి ఇవి ఎక్కడివి అని చూడవలసిన బాధ్యత మునిసిపల్ అధికారులపై.కౌన్సిలర్లపై ఉంటుంది.ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.గోదావరిఖని చివరస్త నుండి ఏ ప్రాంతంలో చూసినా ఇదే పరిస్థితి.కొన్ని దానము ఇచ్చిన వారిడిచిపెట్టిండ్రు.కొన్ని దేవుని పేరు మీద.ఈనాముగా ఇచ్చినవి.ఇలా విచ్చలవిడిగా విడిచి పెట్టడంతో ద్విచక్ర వాహనదారులు వాటికి తగిలి అనేకమంది గాయాలపాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.ఇవి బజార్లో చెత్తాచెదారం ప్లాస్టిక్ కవర్లుతిని పొట్ట ఉబ్బి చనిపోయిన సందర్భాలుకూడా ఉన్నాయని.అధికారులు వీటి యజమానులపై చర్య తీసుకోవాలని?.లేదా వేములవాడ,గోశాలలా కు తరలించాలని అధికారులకు.ప్రజాప్రతినిధులకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు...
Post A Comment: