మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఇద్దులాపూర్ గ్రామంకు చెందిన పి పి ఎల్(ప్రోగ్రేస్సివ్ పేరెంట్స్ లీగ్)ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు,ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి దార మొండయ్య(మధు)కు హైదరాబాద్ లోని పలక్ నామ ఆర్ కే పురం ఎస్సీ బాలికల గురుకులంలో ఇంటర్ స్పెషల్ స్టడీ క్యాంప్ సందర్శనంలో భాగంగా మొదటి సారి వచ్చారని పేరెంట్స్ కమిటి అధ్యక్షులు సి హెచ్ లక్ష్మణ్,ప్రిన్సిపాల్ శాలువాతో ఘనంగా సన్మానం చేసినారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జె మహేష్,కార్యవర్గ సభ్యులు బి దశరత,సి స్వామి,పి శంకర్ రావు లు పాల్గొన్నారు.
Post A Comment: