మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

సీఎల్పి నాయకులు శాసన సభా ప్రతిపక్ష నేత మధిర  ఎమ్మెల్యే  మల్లు బట్టి విక్రమార్క  పీపుల్స్ మార్చ్ పాదయాత్ర లో భాగంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వద్ద కాంగ్రెస్ పార్టీ రామగుండము నియోజక వర్గం ఇంచార్జి పెద్దపెల్లి అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్  నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారరానికై ప్రభుత్వ వైపల్యాలను ఎండగడుతూ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ఏలుగెత్తి చాటడానికి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా  మల్లు బట్టి విక్రమార్క  రామగుండం నియోజక వర్గంలో అడుగిడిన సందర్బంగా మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ అద్వర్యంలో రామగుండము గంగపుత్రులు వలలతో గణస్వాగతం పలికి వారికి వల మరియు చేపలు పట్టే బుట్టి బహుకరించినారు. అలాగే మహిళా గంగపుత్రులు వారికి మంగళ హరతులతో స్వాగతం పలికి వారికి వీర తిలకం దిద్ది రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగుర వేస్తుందని రామగుండం నియజక వర్గంలో మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ గారిని భారీ మెజారిటీ తో గెలిపించుకోబోతున్నామని ఈ సందర్బంగా తెలియజేసారు.

ఈ కార్యక్రమములో గంగపుత్ర సంఘం అధ్యక్షులు కార్యదర్శులు సభ్యులతో పాటు పల్లికొండ రాజేష్, కునారపు ప్రేమ్, బింగి నరేష్, మేడి ఓదెలు, పల్లికొండ మల్లయ్య,గట్టు మల్లేష్, ధర్మాజీ రాజలింగు, సాయి, సంతోష్ dj, రవి dj,వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: