మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ నివాసం లో కలిసిన భారతీయ జనతా యువమోర్చ పెద్దపల్లి జిల్లా అధ్యక్షలు బద్రి దేవేందర్ పటేల్ మధ్యప్రదేశ్ ప్రభారీ పి మురళీధర్ రావు మరియు తెలుగుసంఘమం అద్వర్యం లో జరుగుతున్నటువంటి భరత్ దర్శన్ యాత్ర ఏక్ భరత్ శ్రేష్ట్ భరత్ అనే నినాదం తో భారత దేశం ఆధ్యాత్మిక పవిత్ర భావం తో దేశం లోని అన్ని రాష్టాల దేవాలయాలను సంస్కృతి సంప్రదాయాలను నాగరికతను ఆయా ప్రాంత విశేషాలను తెలుసుకుంటూ భిన్నత్వం లో ఏకత్వంల భారత దేశం లో వివిధ భాషలున్న సంస్కృతి సంప్రదాయాలు ఉన్న భారతీయులం అంత ఒకటే అనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచనలకు అనుగుణంగా భారత దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ఉండాలని ప్రాంతీయ అసమానతలు తగ్గిపోవాలని కోరుకోవడం జరిగింది ఈ కార్యామం లో యాత్ర ప్రభుఖ్ లింగంపల్లి వేణు గోపాల్ ,యాత్ర కమిటీ సభ్యులు క్యాతం వెంకటరమణ ఇతర సభ్యులు పాల్గొనడం జరిగింది...
Post A Comment: