మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
బ్రాహ్మణపల్లి పీపుల్స్ మార్చ్ లో భాగంగా రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ...
ఇక్కడి గోదావరి నది తీర ప్రాంత ప్రజలు కాయ కష్టాన్ని నమ్ముకుని వ్యవసాయ భూమి ని నమ్ముకుని సాగు చేసుకుని జీవనం పొందే అన్న దాత భూములను త్యాగం చేస్తే నేడు వారికి మిగిలింది ఏమిటీ? కనీసం వారికి అందే పరిహారం కోసం చెప్పులరిగేలా 9 సంవత్సరాల తరబడి తిరుగున్న కూడా ఇప్పటికి వారికి పరిహారం ఇచ్చిన పాపన పోలేదు
.నిరుపేదలు వేలాదిగా ఇండ్లు లేక కిరాయి ఇళ్లల్లో నివాసం ఉంటుంటే డబుల్ బెడ్ రూమ్ పేరుతో ఏదో తూతూ మంత్రoగ వారి కార్యకర్తలకే డబుల్ బెడ్ రూమ్లు కేటాయించి మేము నిరుపేదలకు డ్రా పేరుతొ లబ్ది దారులకు డబుల్ బెడ్ రూమ్ కేటాయించామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
2.డబుల్ బెడ్ రూమ్ లు కేటాయించడానికి అసలు డ్రా ద్వారా ఎంపిక చేయడమేంటని ప్రశ్నించారు.
3. రైతులకు రుణ మాఫీ చేస్తామన్న brs ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు.
4.పెన్షన్ రాక వృద్దులు ఇబ్బంది పడుతుoటే , ఇవ్వాళా నేను ఇంటికి పెద్ద కొడుకును అని చెప్పుకోవడం మీకు సిగ్గనిపించట్లేదా అని ఎద్దేవా చేశారు.
5.ఇంటికి ఓ ఉద్యోగం ఇస్తామని తెలంగాణ ప్రజలను మోసం చేసారని, దానికి తగిన శాస్తి త్వరలోనే ప్రజలే సమాధానం చెప్తారన్నారు.
6.ఇక్కడ rfcl లో ఉద్యోగాలిప్పిస్తానని స్థానికుల దగ్గర డబ్బులు వసూలు చేసి వారిని యాజమాన్యం ఉద్యోగాల నుండి తీసివేస్తే ఎందరో బాధితుల ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు.
7.సింగరేణి ని ప్రయివేట్ పరం చేస్తూ వారి అనునాయిలకే బొగ్గు బ్లాక్ లను కేటాయించి కొత్త నాటకానికి తెర తీసారన్నారు.
8. ఇవ్వాళ సింగరేణి కానీ విద్యుత్ శాఖ కానీ వైద్య శాఖ లతో పాటు అనేక శాఖలలో కాంట్రాక్టు వర్కర్స్ ఉండొద్దన్న మీరు మాయమాటలతో మోసం చేయలేదా అని విమర్శించారు.
రాజ్ ఠాగూర్ తెలియజేసిన సమస్యలు విన్న బట్టి మాట్లాడుతు... నేను రామగుండం కాంస్టేన్సీ లో అడుగు పెట్టగానే భారీ జన సoదోహంతో మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ మరచిపోలేని విదంగా గణస్వాగతం పలికారన్నారు,
నియోజక వర్గం లో ఉన్న సమస్యలను ఈ పాదయాత్ర ద్వారా తెలుసుకున్న నేను కచ్చితంగా హామీ ఇస్తున్న.
ఇక్కడున్న శాసన సభ్యుడు దోచుకొని దాచుకోవడమే తప్ప ప్రజలకు చేసిందేమి లేదని
ఇక్కడి నది జలాలను వేలకోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్ తరలిస్తున్న మీరు ఇక్కడి ప్రజల
తలాపున గోదావరి నీరున్న ఇక్కడి వారికి వ్యవసాయ సాగుకు కాదు కదా త్రాగటానికి చుక్క నీరు కూడా అందించని చరిత్ర మీది.
ఇక్కడున్న బొగ్గు బావులను బొందల గడ్డగా మారుస్తున్న మిమ్మల్ని త్వరలోనే గద్దె దిoచబోతున్నారని
కాంట్రాక్టు వర్కర్స్ ఉండొద్దన్న నీవు వారిని ఉద్యోగాలనుండి పీకించడమేన మీ నైతికథ
అంతే కాకుండా ఇక్కడున్న రాజ్ ఠాగూర్ ను భారీ మెజారిటీ తో గెలిపించుకుని 2023 లో ప్రభుత్వం ఏర్పాటు చేసాక
ఇళ్ళు కట్టుకోవడానికి 5లక్షల రూపాయలు ఇస్తామని
నిరుపేదలకు పెన్షన్స్ ఇస్తామని, రైతు రుణమాఫీ చేస్తామని,
500/-రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని,
మన నిధులు మన నియమకాలు
మన వనరులు మనకు దక్కాలంటే కాంగ్రెస్ పార్టీ ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఇవ్వాళా మేము కట్టిన శ్రీరామ్ సాగర్, మిడ్ మానేరు, lmd డ్యామ్, శ్రీపాద ప్రాజెక్టు లు కాంగ్రెస్ హయాంలో కడితే మీరు నీటిని పంపింగ్ చేస్తూ ఇవ్వన్నీ కాళేశ్వరం నీళ్లు అని చివరకు వర్షం నీళ్లు కూడా కాళేశ్వరం నీళ్ళే అంటే ఇంత కన్నా మూర్కత్వం ఇంకొకటి ఉందా అని ఏద్దేవా చేశారు. దళిత బంధు ఇస్తా అని నువ్వు ఎంత మందికి ఇచ్చావని,
దళితులకు 3ఎకరాలను ఇస్తానన్న నీవు మాయమాటలతో దళితులను మోసం చేయలేదా అని ప్రశ్నిస్తున్న.
చివరకు రామగుండం ntpc csr cd నిధులు కూడా దారి మల్లించి నయా దోపిడీకి పాల్పడుతున్నారని ఏద్దేవా చేశారు.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలకు కేసీఆర్ కు నాయకత్వ బాధ్యతలు అప్పజేపితే మీ ఎన్నికల ఖర్చు నేనే పెట్టుకుంట అని అన్న విషయాన్ని జాతీయ జర్నలిస్టుచెప్పాడంటే వేల కోట్ల డబ్బులు నీకు ఎక్కడివని ఈ సోమ్మంతా ప్రజల సొమ్ము కాదా అని అడుగుతున్న.
ఇవ్వాళా
తెలంగాణ ప్రజలు అనినిత్యం ప్రజా సమస్యలతో అల్లల్లాడుతున్నారు. కావున దాగా కోరు ప్రభుత్వానికి చమర గీతం పాడి 2023 ఎన్నికల్లో వీడ్కోలు పలకాలని తెలియజేసారు. ఈ కార్యక్రమములో clp నేత బట్టి విక్రమార్క తో పాటు డీసీసీ అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ తో మరియు కాంగ్రెస్ వివిధ కమిటీల అధ్యక్ష ఉపధ్యక్షులు మరియు పార్టీ ప్రధాన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: