మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
SCCWU IFTU ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించిన ఏరియార్స్ ను ఈనెల వేతనం నుండి తిరిగి రికవరీ చేయడాన్ని నిరసిస్తూ ఆర్ జీ వన్ జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ కు వినతి పత్రం సమర్పించి తక్షణమే సింగరేణి యాజమాన్యమే ఏరియల్ చెల్లించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. చెల్లించిన ఏరియన్స్ బిల్లులు రాలేదని సాకుతో కాంట్రాక్టర్లు తిరిగి రికవరీ చేయడం మూలంగా కాంట్రాక్టు కార్మికులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్న పరిస్థితి ఉన్నది. సింగరేణి యాజమాన్యం జోక్యం చేసుకొని రికవరీ చేసిన ఏరియర్స్ ను తక్షణమే కార్మికులకు చెల్లిచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యంను డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే సింగరేణి వ్యాప్తంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్మికులంతా సమ్మె కైనా వెనకాడేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
Post A Comment: