మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం పట్టణంలోని తబిత ఆశ్రమంలో కాంగ్రెస్ పార్టీ రామగుండం పట్టణ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాణ ప్రదాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా పిల్లల సమక్షంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి పిల్లలకు పండ్లు మరియు మిఠాయి పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈదునూరి హరి ప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన బాల్యంలో ఎన్నో అవమానాలకు ఓర్చి తన మిత్రుని శిరగా మార్చి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించి భారత రాజ్యాంగంలో ప్రతి అంశాన్ని పొందుపరిచి ఈ సృష్టిలో మానవులే కాకుండా ప్రతి జీవి జీవరాశి మనుగడ కోసం ఆలోచించి జీవించే హక్కు సమానత్వ హక్కు అందరికీ సమానంగా ఉండాలని ఎంతో ముందు చూపుతో ఆలోచించి రాజ్యాంగాన్ని రాశాడు ఈరోజు భారతదేశంలో ప్రతి మానవుడు స్వేచ్ఛ స్వతంత్రాలతో బ్రతుకుతున్నారు అని అంటే అది నూటికి నూరు శాతం అంబేద్కర్ ముందుచూపే అని కొని యాడారు.సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పాసి శ్రీనివాస్,20,వ, డివిజన్ అధ్యక్షులు సిరి శెట్టి సతీష్ గౌడ్, అర్కుటి రాజమల్లు యాదవ్, అంతర్గాం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ గౌడ్, ఎండి ఇఫ్తాకర్, కడమండ దివాకర్,1, డివిజన్ అధ్యక్షులు బొద్దుల శంకర్, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రామగుండం పట్టణ అధ్యక్షులు సాదు రమేష్,, మైనారిటీ రామగుండం పట్టణ అధ్యక్షులు ఎండి గౌస్ బాబా, గజ్జల నాగరాజు, అధికార ప్రతినిధి బాదావత్ సారయ్య నాయక్, ఎండి తాజ్ భాయ్, ఎండి జబ్బార్, కాంపెళ్లి సంతోష్, వల్లెపు స్వామి, అనిత చౌదరి, ఎండి యాకుబ్, ఇంజపెళ్ళి ప్రణీత్, సాయి తదితర నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు...
Post A Comment: