మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్ టి పి సి మూడవ డివిజన్ పరిధిలోగల న్యూ పోరాడ్పల్లి లో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ని ఈదునూరి మల్లేష్, మేకల నారాయణ, ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా జయంతి ఉత్సవాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ములుగు వెంకట్రాజం, పాల్గొని మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని, కొనసాగించిన రోజు నిజమైన జయంతి అని అన్నారు అందుకే బహుజన వాదులంతా ఏకమై అంబేద్కర్ ఆశయాలు కొనసాగించడానికి అందరు ప్రయత్నించాలని అన్నారు కంకరాజు, మేకల మహేందర్, దొబ్బెట కమలాకర్, ఈసారపు శంకర్, తదితరులు బహుజన సంఘాలు , దళిత సంఘాలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు
Post A Comment: