మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్

ఆలయ ఫౌండేషన్

దాతల సహకారం తో 17900 రూపాయలు ఆర్థిక సహాయం,75కేజీ ల బియ్యం పంపిణీ.... చేశారు 

నిరుపేద కుటుంబం అయినా బాపుసాయి బాబా మందిరం లో సేవకుడు గా ఆలయ ఫౌండేషన్ సభ్యుడు అయినా

బాపు సతీమణి అనారోగ్యం తో లక్ష్మి మృతి చెందడం చాలా బాధాకరం

బాపు కుటుంబ సభ్యులకు అండగా ఉండాలని  

నరహరి ఐఏఎస్  సూచన మేరకు

మంథని లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నార్ల రమేష్ 

49 వ డివిజన్ కార్పొరేటర్ సనఫక్రుద్దీన్,32 వ డివిజన్ కార్పొరేటర్ అయిత శివ కుమార్  చేతుల మీదగా 17900 రూపాయలు మరియు 75 కేజీ ల బియ్యం అందించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి

స్పందించిన దాతలు 

నార్ల రమేష్ -50కేజీ బియ్యం

కొత్త నాగ మల్లయ్య - 25కేజీ బియ్యం

సామల సురేందర్ -2000

అయిత శ్రీధర్ -1500

ఎంబాడి రవి వర్మ -1000

బండ కుమార్ -1000

బద్రి సతీష్ -1000

ఎనగంటి శ్రీనివాస్ -1000

మీడివెల్లి శ్రీనివాస్- 1000

నవ కిషోర్ -1000

గాలిపెల్లి శ్రీకాంత్ -1000

కార్తీక్ -1000

Dr. ప్రదీప్ -1000

టీట్ల రమేష్ బాబు సార్ -500

రాగుల కిరణ్ -500

కడమండ శ్రీహరి -500

ప్రకాష్ -500

పడాల దిలీప్ -500

గోపాగాని రమేష్ -500

బాబితా -500

రాఘవేంద్ర -500

గొట్టే వంశీ -500

గాండ్ల శ్రీనివాస్ -200

రంగు శ్రీనివాస్ -200

సాయి కిరణ్ -200

విక్రమ్ -200

సామ్రాట్ srk -100

Total /17900 అందించిన అందరికీ ఆలయ ఫౌండేషన్ తరపున ధన్యవాదములు తెలియజేశారు 


__

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: