ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జయశంకర్ భూపాల్ పల్లిలోని భాస్కర్ గడ్డ దగ్గర వేలిశాల లో పేదల కోసం 33 కోట్లతో నిర్మించిన 544 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రులు గురువారం ప్రారంభించారు. రాష్ట్ర ఐటి మరియ పురపాలక శాఖామంత్రి కేటీ రామారావు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, శాసనమండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన చారి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్, గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, సింగరేణి ఎం.డి. శ్రీధర్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ డిఎస్ దివాకర తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: