మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
లింగాపూర్ గ్రామంలో నడుస్తున్న ఉపాధిహామీ పథకం లో భాగంగా వేసవికాలంలో గుట్టపైన చేపట్టడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని ఎండ దెబ్బ తగిలి చాలా మంది తరుచు అస్వస్థతకు గురై ప్రమాదాల బారిన పడుతున్నారు అని కావున ఈ సమయంలో గుట్టపై చేపట్టి ఎండాకాలంలో చెరువులు కుంటల్లో కాల్వల్లో సాధారణ పనులు చేపట్టాలని ఎంపిడివో ను కోరడం జరిగింది.దీనికి ఎంపిడివో భూక్య యాదగిరి సానూకూలంగా స్పందించారు
Post A Comment: