మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కార్పొరేషన్ పరిధి 14 వ డివిజన్ లక్ష్మీపూర్ నివాసి నిరుపేద కుటుంబానికి చెందిన కొమ్ము నరసయ్య లక్ష్మీపూర్ గ్రామంలో వృత్తిరీత్యా బర్లు కాస్తూ భార్య ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్న నరసయ్య వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా సోమవారం రోజున జరిగే దినకర్మ కార్యక్రమం కొరకు సేవ స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేశం ను సహాయం కోరగా సేవ స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు హోటల్ శంకరన్న మరియు వేల్పుల అనిల్ యాదవ్ ద్వారా బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం అందజేశారు నిరాశ్రయ స్థితిలో ఉన్న మా కుటుంబానికి అడగగానే సహాయం అందించిన సేవాస్పూర్తి అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ కు మరియు ఫౌండేషన్ సభ్యులకు బాధిత కుటుంబ సభ్యులు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు..
Post A Comment: