చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
దసరా పండుగ సందర్భంగా *గౌరవ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ వెన్ రెడ్డి రాజు సంధ్య* దంపతులు గారు షమ్మీ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు,
జమ్మి చెట్టుకి పూజ చేసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం,కౌన్సిలర్ పోలోజు శ్రీధర్ బాబు, నాయకులు దండ అరుణ్ కుమార్, ముత్యాల భూపాల్ రెడ్డి, ముత్యాల ప్రభాకర్ రెడ్డి, వీసం చంద్రారెడ్డి, చింతకింది అంజయ్య, మాజీ జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చి రెడ్డి, మునుకుంట్ల సత్యనారాయణ, గోశిక నరసింహ మరియు పుర ప్రముఖులు వివిధ రంగాల నిర్వాహకులు యాజమానులుపాల్గొన్నారు..
Post A Comment: