మేడిగడ్డ టీవీ న్యూస్ హనుమకొండ ప్రతినిధి మధు
తెలంగాణ స్టేట్ లీగల్ ఆథారిటీ హైదరాబాద్ పిఎన్ విపిఎస్ యూనివర్సల్ కమ్యూనిటీ మెడిషియన్ సెంటర్ ను హనుమకొండలోని జ్యోతిర్లింగాల నగర్ లో శుక్రవారం జ్యోతిర్లింగాల యూనివర్సల్ కమ్యూనిటీ మీడియేటర్ డాక్టర్ పోరండ్ల ప్రభాకర్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా జడ్జి డాక్టర్ పట్టాభిరామారావు, ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి క్షమా దేశ్ పాండే, కేయూ ఎస్సై పి. సతీష్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: