కాటారం మండలం చిద్నేపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేని దుస్థితి పిల్లలకు మరుగుదొడ్లు లేక బయట మలవిసర్జనకు వెళ్ళగా తేలు కుట్టిన పట్టించుకోని అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులు మండల విద్యాధికారికి తెలిపిన పట్టించుకోని మండల విద్యాధికారి, బడి పిల్లలు,ఇబ్బందులకు గురవుతున్న కూడా జిల్లా విద్యాశాఖ అధికారి మాత్రం అటువైపు చూడని దుస్థితి ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల కోసం ఎన్నో కొత్త పథకాలతో మెరుగుదిద్దుతుంటే ఆ జిల్లా శాఖ మాత్రం తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించడం చేస్తున్నారు. అక్కడి స్థానికులు విద్యార్థుల తల్లిదండ్రులు,ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడికి కనీస అవసరాలు లేకుంటే పిల్లలను ఎలా బడికి పంపాలని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మరుగుదొడ్లు లేక విద్యార్థులు ప్రాణాలకు గురవుతున్నారు,ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చిద్నేపల్లి, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను, అభివృద్ధి చేయాలని అక్కడి, ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు, కోరుతున్నారు.
Home
Telangana( తెలంగాణ )
చిద్నేపల్లి, గ్రామం లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆద్వానంగా మారిన దుస్థితి.
Post A Comment: