పెద్దపల్లి,గోదావరిఖని,ఆగస్టు,7,మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్,కళాక్షేత్రాల ద్వారా జానపద భజనలు నృత్యాలు కోలాటాలు కూచిపూడి భరతనాట్యాలు ద్వారా భారత సంస్కృతి పెంపొందించాలి, రాజారామ్ స్మారకార్ధం కూతురు గీత నిర్వహించిన కార్యక్రమానికి పీఠాధిపతి హాజరై అతని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి,సాంస్కృతిక కళలు ప్రవచనాలు బోధించారు,అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విజయశంకర స్వామి,హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ(హెచ్ పిఈ)నాయకులు,ఖదిజ్ఞాసి మల్లికావల్లభ,ఆధ్యాత్మిక అన్వేషకులు,బివి రెడ్డి,తిరుపతి తిరుమల అన్నమయ్య గృహ సాధన సమితి మరియు జై భారత్ నాయకులు అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి శ్రీ శ్రీ విజయ శంకర స్వామి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని,తిలక్ నగర్ లోని ఫంక్షన్ హాల్లో రేవల్లే రాజారాం స్మారిక అర్థం అతని కూతురు గీత నిర్వహించిన కార్యక్రమానికి మంగళవారం రాత్రి అన్నమయ్య కలక్షత్ర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయ శంకర స్వామి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు,ఈ సందర్భంగా వారు మాట్లాడురు,సంస్కృతి కలలు సాంప్రదాయం సన్నగిల్లుతున్న ఈ తరుణంలో కళాక్షేత్రాల ద్వారా జానపద భజనలు,కోలాటాలు,వివిధ కళ భారత సంస్కృతి పెంపొందించే ఈ దేశంలో గ్రామ గ్రామాన కళాక్షేత్రాలు నెలకొల్పాలని ఇప్పటికే ఐదు ఆరు రాష్ట్రాలలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,విధంగా ముందుకు సాగాలని వారి పిలుపునిచ్చారు,అంతకుముందు రేవెల్లి రాజా రామ్ కూతురు గీత పలువురిని మెమోటోలు,శాలువాలతో ఘనంగా సత్కరించరు,ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకొండ చందర్,కళాకారులు జనగామ రాయనర్స్,పద్మ,రమ అనుమాండ్ల మధుకర్,అడుకపురం రాజేష్,ఎన్ అశోక్,రాకన్ సంతోష్,అనూజు వెంకటేష్,మ్యాజిక్ రాజా.గోదావరిఖని కళాసమైక్య రమణ,తదితరులు పాల్గొన్నారు..

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: