ముఖ్య సంచాలక్ అనపర్తి సాయి తేజ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కుల బాంధవుడు అయినటువంటి స్వాతంత్ర్య సమరయోధుడు తెలంగాణ ముద్దుబిడ్డ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం కాటారం వ్యాపార కూలీలు విగ్రహావిష్కరణ కార్యక్రమం మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు చేతుల మీదుగా విగ్రహావిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు దోమల సమ్మయ్య మాచర్ల రాజేందర్ పులి అశోక్ కొండ వెంకటేశ్వర్లు కుసుమ సమ్మయ్య దాసరి గట్టయ్య పల్నాటి బలరాం గాదె రమే రమేష్ అమృత సంతోష్ మరియు పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
Post A Comment: