పెద్దపల్లి:గోదావరిఖ:నవంబర్:24(మేడిగడ్డటీవీన్యూస్)రామగుండం.నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన సీఎం.ఎన్నికలు వచ్చినపుడు ఆగమాగం కావద్దు అభ్యర్థిగుణగణాలు,పార్టీ చూసి ఓటువేయాలి బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసంయాభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేసింది,రామగుండంలో నిరుద్యోగుల ఉపాధి కోసం పరిశ్రమలు ఎర్పాటు చెస్తానని కోరుకంటి చందర్ ను గెలిపిస్తే రామగుండం నియోజకవర్గం సమస్యలు పరిష్కారిస్తామని ఎన్నికలు వచ్చినపుడు ఆగమాగం కావద్దు అభ్యర్థి గుణగణాలు, పార్టీ చూసి ఓటువేయాలనీ కారు గుర్తుకు ఓటువేసీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ ను ఆశీర్వాదించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు.రామగుండం నియోజక వర్గం గోదావరిఖని సింగరేణి స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో సిఎం కేసీఆర్ ప్రసగించారు.ఎన్నికలు వచ్చినపుడు ఆగమాగం కావద్దు అభ్యర్థి గుణగణాలు,పార్టీ చూసి ఓటు వేయాలన్నారు.బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమన్నారు.యాభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేసిందన్నారు.సింగరేణి నీ నాశనం చేసిందే కాంగ్రెస్ అని చేతకాక సింగరేణినీ కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా పుట్టించిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు.సింగరేణి తెలంగాణ కొంగు బంగారమని తెలంగాణ ప్రభుత్వం వచ్చాకా కార్మికులను కంటికి రెప్పలగా కపాడుతున్నమని
సింగరేణి కార్మికులకు లాభాల వాటా పెంచామని
లాభాల వాటా,దీపావళి బోనస్ కలిపి వెయ్యి కోట్లు ఇచ్చన్నారు.కార్మికులకు వేతనాలు ట్యాక్స్ మినహాయింపు చేస్తామన్నారు.సింగరేణీలో 15 వేల మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించామన్నారు.రైతుబందు పుట్టించిందే బీఆర్ఎస్ అన్నారు,3 గంటల కరెంట్ చాలని రేవంత్ రెడ్డి అంటుండు3 గంటల కరెంట్ సరిపోతుందా? వారు ప్రశ్నించారు.ధరణి వచ్చాకే రైతుల చేతికి భూమి హక్కులు వర్తంచాయన్నారు.ధరణి బంగాళాఖాతం లో వేయాలని అంటున్నారని వాళ్ళనే బంగాళాఖాతంలో వేద్దామన్నారు.సింగరేణి నీ మరింత ముందుకు తీసుకుపోతామని చెప్పారు.చందర్ ఉద్యమ సమయంలో 74 రోజులు జైల్లో ఉన్నాడని,రామగుండంలో మరిన్ని పరిశ్రమలు తీసుకువస్తామని
కోరుకంటి చందర్ ను బారీ మెజారిటీతో గెలిపించలి, నేటి కలియుగంలో జన్మించిన తెలంగాణ రాముడు సిఎం కేసీఆర్ కారుగుర్తుకు ఓటువేసి సిఎం కేసీఆర్ బుణం తీర్చుకోవాలి ప్రజా ఆశీర్వాద సభకు తరలివచ్చిన వేలాది మంది ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే,నేటి కలియుగంలో జన్మించిన కలియుగ కారణజన్ముడు సిఎం కేసీఆర్ ని..ఆనాడు రాముణ్ణి మనం చూడలేదనీ..ఈ నాటి సిఎం కేసీఆర్ రూపంలో రామున్ని చూస్తున్నని తెలంగాణ రాష్ట్రం కోసం జన్మించిన కారణ జన్ములు సిఎం కేసీఆర్ కారుగుర్తుకు ఓటువేసి బుణం తీర్చుకోవాలని.రామగుండం శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు.శుక్రవారం గోదావరిఖనిజవహర్లాల్ స్టేడియంలో ప్రజాఆశీర్వాద సభలో ఎమ్మెల్యే మాట్లాడరు...చరిత్ర నేర్పిన గాయాల నుండి తెలంగాణ గేయమై ఉద్భవించిన నాయకుడు సిఎం కేసీఆర్ అన్నారు.చరిత్ర నేర్పిన గాయాల నుండి తెలంగాణ గేయమై ఉద్భవించిన నాయకుడు సిఎం కేసీఆర్ అన్నారు.సింగరేణి కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ గత పాలకులు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలు ఇచ్చిన మహనేత సిఎం కేసీఆర్ అన్నారు.కాలుష్యానికి నిలయంగా ఉన్న ఈ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు అందాలని మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన సిఎం కేసీఆర్కు రుణపడి ఉంటామన్నారు.సివిల్ జడ్జ్ కోర్టు,సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుతో పాటు రాయదండిలో 1800 ఎకరాల కుర్జూ ఖమ్మీ భూములకు పట్టాలు అందించింది సిఎం కేసీఆర్ అన్నారు.రామగుండంలో గోదావరికి కరకట్ట నిర్మించాలని,కుటీర పరిశ్రమలు కావాలి,కాంట్రాక్టు కార్మికులు పర్మినెంట్ కావాలని ఎమ్మెల్యే,ముఖ్యమంత్రి ని కోరగా సానుకూలంగా స్పందించారు.ప్రజా ఆశీర్వాద సభకు తరలివచ్చిన వేలాది మంది ప్రజలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి ఆశీర్వాదించాలన్నారు,ఈ ఆశీర్వాదసభ ఎంపీ వెంకటేష్ నేత,ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణరావు,మధుసూదనాచారి,మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్,డిప్యూటీ మేయర్ అభిషేక రావు,మూల విజయ రెడ్డి,టీబీజీకేస్ నాయకులు మిర్యాల రాజిరెడ్డి మల్లయ్య జెడ్పిటిసి నారాయణ కౌశిక హరి కార్పొరేటర్స్ ఎంపీపీలు సర్పంచులు.నాయకులు,నాయకురాలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
Post A Comment: