పెద్దపల్లి:మంథని:నవంబర్:24(మేడిగడ్డటీవీన్యూస్)మంథని నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి కాంగ్రెస్,బిజెపి పార్టీల నాయకులు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరినారు.మహాదేవ పూర్ మండలం అంబట్ పల్లి గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీ నుండి భిఆర్ఎస్ పార్టీలో చేరినరు వారికి మంథని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్,ఎన్నికల ఇంఛార్జి,మాజీ ఐడిసి చైర్మెన్ ఈద శంకర్ రెడ్డి కండువాలు కప్పి భీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వనించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు,పుట్ట మధుకర్ గెలుపు కోసమే పని చేస్తామని తెలిపారు.ఈ చేరికల కార్యక్రమంలో పార్టీ.నాయకులు,నాయకురాలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
Post A Comment: