మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ:పుట్ట రాజన్న
పెద్దపల్లి:గోదావరిఖని:అక్టోబర్:31:23: పెద్దపల్లి జిల్లా:గోదావరిఖని ఎల్ఐసి కార్యాలయంలో మంగళవారం ఎల్ఐసి ఏజెంట్లను కలిసిన రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్,ఈ సందర్బంగా మాట్లాడరు...కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదాని అంబానీలకు కట్టబెట్టిన ఎల్ఐసిని ప్రైవేటుపరం కానీయబోమని అన్నారు.మీరంతా మద్దతు తెలిపాలని ఈ ప్రాంత బిడ్డగా పోరాటం చేస్తున్న చేతి గుర్తుకు ఓటు వేసి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీనాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: