ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ 24 న్యూస్ తెలుగు ఛానల్ లోగో ను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 24న్యూస్ తెలుగు ఛానల్ అంచెలు అంచెలుగా ఎదుగుతూ ప్రజలు మన్నలును పొందుతు ఛానల్ ప్రజల పక్షాన పని చేయాలని ఆశించారు.
ఈ కార్యక్రమంలో సీఈఓ కలకొట్ల కళ్యాణ్, అరేల్లి కృష్ణ ప్రసాద్, కంజర్ల భాస్కర్. తదితరులు రిపోర్టర్లు పాల్గొన్నారు
Post A Comment: