చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మున్సిపాలిటీ 10వ వార్డుకు చెందిన పంతంగి శివశంకర్ (32) ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. వారి
కుటుంబాన్ని సోమవారం చౌటుప్పల్ మున్సిపల్ బిజెపి ఫ్లోర్ లీడర్ పోలోజు శ్రీధర్
బాబు పరామర్శించారు అనంతరం వారి కుటుంబానికి 10,000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈకార్యక్రమంలో భాజపా నాయకులు| గోశిక బిక్షపతి, గోశిక పురుషోత్తం, వనం ధనంజయ, పోలోజు శ్రీనివాస్ చారి,
భావనాఋషి, ధనుంజయ, మురళి, నరహరి, హరీష్, మహేష్ పాల్గొన్నారు.
Post A Comment: