చౌటుప్పల్ ప్రతినిధి / ఉదారి కిషోర్
చౌటుప్పల పట్టణ కేంద్రంలోని 07,వార్డు సుందరయ్య కాలనీ మరియు శ్రీ కృష్ణ కాలనీలో తిరిగి పర్యటించారు గౌరవ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీవెన్ రెడ్డి రాజు గారు డ్రైనేజీ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించడం జరిగినది. అదేవిధంగా కాలనీ మొత్తం పర్యటించి సీసీ రోడ్డు నిర్మాణం కూడా ఏర్పాటు చేస్తానని తెలియజేశారు. కాలనీలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారుఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్ కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, కామిషెట్టి శైలజ భాస్కర్, పాశం సంజయ్ బాబు,గుండెబోయిన వెంకటేష్, కుక్కల నరసింహ, గుండెబోయిన ఐలయ్య, రొండి నరసింహ, దంటిక శంకర్, నూనె రామచంద్రయ్య కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: