చౌటుప్పల్ మండల ప్రతినిధి /ఉదారి కిషోర్ 

చౌటుప్పల్ మున్సిపల్ తంగడపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం ఆకిటి గణేష్ గతనాలుగురోజులక్రితంప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగి తలకి బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే గణేష్ మృతి చెందారు. గణేష్ మిత్రుడు సేవా ట్రస్ట్ సభ్యులు జట్ట లక్ష్మణ్ కెవిఎస్ సేవా ట్రస్ట్ చైర్మన్ కొండమడుగు శ్రవణ్ కుమార్ కి గణేష్ కుటుంబ సభ్యులకు ఏదైనా సాకారం అందించాలని తెలిపారు.  విషయం తెలుసుకున్న కొండమడుగు శ్రవణ్ కుమార్ వెంటనే స్పందించారు. శనివారం గణేష్ దశదిన కార్యక్రమం ఉండడంతో ఆ కుటుంబ సభ్యులు తండ్రి సతయ్య కి దాత కౌన్సిలర్  దండహిమబిందు అరుణ్ సహకారంతో కెవిఎస్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 కేజీలబియ్యం శుక్రవారం అందజేయడంజరిగినది.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: