చౌటుప్పల్ మండల ప్రతినిధి / ఉదారి కిషోర్
సంవత్సరంన్నర కాలంగా చౌటుప్పల్ నుండి తంగడపల్లి వెళ్ళే రహదారి నిర్మాణం అసంపూర్తిగా వదిలేసి అలాగే చౌటుప్పల్ సర్వీస్ రోడ్లను యేండ్ల తరబడి పూర్తిచేయకుండా మరియు చౌటుప్పల్ ఊర చెరువు అలుగుకాలువను నిర్మాణం చేయకుండాప్రజల ప్రాణాలతో చెలగాటంఆడుతున్న ఈ ప్రభుత్వ మొండివైఖరికివ్యతిరేఖంగా,ఈసారి BRS ప్రభుత్వాన్ని గద్దె దించటమే లక్ష్యంగా పెట్టుకొని చౌటుప్పల్ నడిగడ్డ నుండి RDO ఆఫీస్ వరకు నిరసన చేస్తూ ర్యాలీగా వెళ్లి RDO గారికి వినతి పత్రం అందజేసిన టీపీసీసీ ప్రదాన కార్యదర్శిమరియు మునుగోడునియోజకవర్గం ఇంచార్జి చలమల్ల క్రిష్ణారెడ్డి గారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపాలిటీ అధ్యక్షులు, మహిళా విభాగం అధ్యక్షులు,మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు
Post A Comment: