మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్ టి పి సి ఐ ఎఫ్ టి యు కార్యాలయంలో సి పి ఐ యం ఎల్ ప్రజాపంధా రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ డివి క్రిష్ణ ప్రథమ వర్ధంతి సభ జరిగింది *ఈ సభక సి పి ఐ యం ఎల్ ప్రజాపంధా రాష్ట్ర నాయకులు నంది రామయ్య హాజరై మాట్లాడుతూ ప్రజాపంథా మార్గ నిర్దేశకుడు, విప్లవ కార్మికోద్యమ నేత కామ్రేడ్ డివి క్రిష్ణ తన చివరి ఊపిరి ఉన్నంతకాలం విప్లవం కోసం, పేద బడుగు వర్గాల ప్రజల కోసం పని చేశారు. భారత దేశ పరిస్థితులకు అనుగుణంగా విప్లవ పంథా రూపొందించాడు. భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం చివరి దాకా పోరాడాడు. ఈ నెల 26వ తేదీన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో ప్రధమ వర్ధంతి సభ జరుగబోతున్నది. అన్ని వర్గాల ప్రజలు హాజరై జయప్రదం చేయాలని పిలపునిచ్చారు. కామ్రేడ్ డివి క్రిష్ణ ఆశయాలు కొనసాగిద్దాం అని పిలుపునిచ్చారు. *ఇంకా ఈ కార్యక్రమంలో సి పి ఐ యం ఎల్ ప్రజాపంధా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్,పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్,జిల్లా నాయకులు అడేపు శంకర్, మార్త రాములు,పెండ్యాల రమేష్ గొల్లపల్లి చంద్రయ్య, కోడిపుంజుల లక్ష్మి, తూళ్ళ శంకర్, ఇనుగాల రాజేశ్వర్, పి.రాజేందర్ , ఏ.సారయ్య, కలువల రాయమల్లు మాడుగుల రమేష్,లచ్చన్న, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు
Home
Unlabelled
విప్లవ కార్మికుల ఉద్యమనేత కామ్రేడ్ డివి కృష్ణ ఆశయాలు కొనసాగిద్దాం సిపిఎంఎల్ ప్రజాపంతా రాష్ట్ర నాయకులు నందిరామయ్య..
Post A Comment: