చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని నూతనంగా నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రికి సంబంధించి శంకుస్థాపన చేయడానికి మంత్రులు తన్నీరు హరీష్
రావు, జగదీశ్ రెడ్డి రానున్నారు. అనంతరం జరిగే ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని
పిలుపునిచ్చారు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.
Post A Comment: