మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
స్థానిక రామగుండం రైల్వే స్టేషన్ 20th వార్డ్ లో మురికి నీరు డ్రైనేజ్ వాటర్ సరైన మెయింటనెన్స్ లేక మెయిన్ రోడ్డు మీద మురుగు నీరు ప్రవహించి రైల్వే ప్రయాణికులకు తీవ్రమైన దుర్గంధం స్వాగతం పలుకుతుంది అంతే కాకుండా స్థానిక ప్రజానీకం చెడు వాసన వెదజల్లడంతో తరచూ అనారోగ్యాల బారిన పడుతున్నారు కాబట్టి తక్షణమే మున్సిపల్ కమిషనర్ అలాగే మేయర్ స్థానిక కార్పొరేటర్ సమన్వయంతో మున్సిపల్ సిబ్బంది ద్వారా మెయిన్ రోడ్డు పై ప్రవహిస్తున్న ఈ మురుగు నీటి ప్రవాహాన్ని ఆపేయాలని అలాగే మురుగు నీటి పారుదల నాలాలలో పేరుకు పోయిన చెత్త చేదారాన్ని వెంటనే సాఫ్ చేయాలనీ రామగుండము నియోజక వర్గం ఇంచార్జ్ మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ డిమాండ్ చేశారు..
Post A Comment: